1ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని గురించి నేను దుఃఖంతో చెప్పే ఈ మాట వినండి.
2ఇశ్రాయేలు కన్య కూలిపోయింది.
3యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే,
4ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెబుతున్నాడు,
5బేతేలును ఆశ్రయించవద్దు.
6యెహోవాను ఆశ్రయించి జీవించండి.
7వాళ్ళు న్యాయాన్ని భ్రష్టం చేసి,
8ఆయన నక్షత్ర మండలాలను చేసిన వాడు.
9ఆయన పేరు యెహోవా.
10పట్టణ గుమ్మం దగ్గర బుద్ధి చెప్పే వారిని
11మీరు పేదలను అణగదొక్కుతూ
12మీ నేరాలెన్నో నాకు తెలుసు.
13అది గడ్డుకాలం గనక
14మీరు బతికేలా చెడు విడిచి మంచి వెతకండి.
15చెడును ద్వేషించి మంచిని ప్రేమించండి.
16అందుచేత యెహోవా ప్రభువు,
17ద్రాక్షతోటలన్నిటిలో ఏడుపు తీవ్రంగా ఉంటుంది.
18యెహోవా తీర్పు దినం రావాలని ఆశించే మీకు
19ఒకడు సింహం నుంచి తప్పించుకుంటే
20యెహోవా దినం వెలుగుగా కాక అంధకారంగా ఉండదా?
21మీ పండగ రోజులు నాకు అసహ్యం. అవి నాకు గిట్టవు.
22నాకు దహనబలులనూ నైవేద్యాలనూ మీరర్పించినా
23మీ పాటల ధ్వని నా దగ్గర నుంచి తీసేయండి.
24నీళ్లలా న్యాయాన్ని పారనివ్వండి.
25ఇశ్రాయేలీయులారా, అరణ్యంలో నలభై ఏళ్ళు
26మీరు మీకోసం కైవాను అనే నక్షత్ర దేవుడి విగ్రహాలను చేసుకున్నారు.
27కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి